వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు పడవు.. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ (ఆగస్టు 2, 2025) అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు మొత్తం ₹7,000 నిధులు అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. ఇందులో ₹5,000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, ₹2,000 కేంద్రం PM-KISAN ద్వారా ఇస్తోంది. అయితే, రాష్ట్రంలోని కొంతమంది రైతులకు ఈ నిధులు పూర్తి మొత్తంలో అందలేదు. కేవలం ₹2,000 మాత్రమే ఖాతాల్లో జమ అయ్యింది. మిగిలిన ₹5,000 ఎందుకు జమ కాలేదు? ఇక్కడే అసలు విషయం ఉంది. 📌 ఎక్కడ, … Read more