సెప్టెంబర్ 1 నుంచి 80% TCS ఉద్యోగులకు జీతాల పెంపు
ఆగస్టు 7, 2025: భారతదేశంలో అగ్రగామి ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులలో సుమారు 80 శాతం మందికి జీతాలు పెంచనుందని ప్రకటించింది. ఈ పెంపు సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ జీతాల పెంపు ప్రధానంగా C3A గ్రేడ్ వరకు ఉన్న జూనియర్ మరియు మిడ్ లెవెల్ ఉద్యోగులకు వర్తిస్తుంది. సంస్థ వర్గాల ప్రకారం, ఇది ఉద్యోగుల కృషికి ఇచ్చే గౌరవంగా తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఉద్యోగులకే … Read more